స్కూళ్లకు కీలక ఆదేశాలు

84చూసినవారు
స్కూళ్లకు కీలక ఆదేశాలు
ఏపీలోని పాఠశాలలకు విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈనెల 23న విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు నిర్వహించాల్సిన సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సమావేశాన్ని స్కూళ్లు పున:ప్రారంభం రోజైన జూన్ 12న నిర్వహించాలని ఆదేశించింది. ఏప్రిల్ 23న విద్యార్థులందరికీ రిపోర్టు కార్డులు పంపిణీ చేయాలని, సమ్మెటివ్ పరీక్షల్లో సాధించిన మార్కులను పోర్టల్‌లో నమోదు చేయాలంది.

సంబంధిత పోస్ట్