ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు అసెంబ్లీ ఆమోదం

66చూసినవారు
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు అసెంబ్లీ ఆమోదం
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దయింది. ఈ బిల్లును మంత్రి అనగాని సత్యప్రసాద్ అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భయంకరమైన చట్టం. ప్రభుత్వ ముద్ర లేకుండా సీఎం ఫోటో వేసుకుని పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వడమేంటి?. ఎన్నో సమస్యలు రావడానికి ఈ చట్టం దోహదపడింది.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్