2023-24లో ఎల్ఐసీ భారత ప్రభుత్వానికి ఎంత మొత్తంలో డివిడెండ్‌ను చెల్లించింది?

61చూసినవారు
2023-24లో ఎల్ఐసీ భారత ప్రభుత్వానికి ఎంత మొత్తంలో డివిడెండ్‌ను చెల్లించింది?
2023-24 ఆర్థిక సంవత్సరంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) భారత ప్రభుత్వానికి రూ.6,103.62 కోట్లు డివిడెండ్‌ను చెల్లించింది. ఎల్ఐసీలో 96.5 శాతం మెజారిటీ వాటాను కలిగి ఉన్న భారత ప్రభుత్వం, ఎల్ఐసీ వార్షిక రాబడిలో భాగంగా ఈ డివిడెండ్ చెల్లింపును పొందింది.

సంబంధిత పోస్ట్