టీడీపీ గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఏపీ వ్యాప్త
ంగా బస్సు యాత్ర చేపట్టనున్నారు. 'స్వర్ణాంధ్ర సాకార యాత్ర'
పేరుతో చేపట్టనున్న ఈ యాత్ర కోసం ప్రత్యేక బస్సును సిద్ధం చేశారు. బాలయ్య అన్స్టాపబుల్ అని బస్సుపై ప్రత్యేక క్యాప్షన్ ఇచ్చారు. రేపు కదిరిలో ఈ యాత్ర ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది.