అద్దంకి: శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు

60చూసినవారు
అద్దంకి: శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు
బాపట్ల జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులుగా మేరుగ.నాగార్జున సోమవారం బాధ్యత స్వీకరించారు. ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి కార్యకర్తకు, నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇంఛార్జి పానెం.చిన్న హనిమిరెడ్డి,వైయస్సార్ సిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్