మాజీ ఎంపీ ఎంవీవీ సంస్థల్లో ఈడీ సోదాలు

51చూసినవారు
మాజీ ఎంపీ ఎంవీవీ సంస్థల్లో ఈడీ సోదాలు
మాజీ ఎంపీ ఎంవీవీ సత్యానారాయణకు చెందిన సంస్థల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ నెల 19న విశాఖలోని ఐదు ప్రదేశాల్లో సోదాలు చేసినట్లు ఈడీ స్పష్టం చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని ఉల్లంఘించి రూ.200 కోట్ల విలువైన 12.51 ఎకరాల భూమి అన్యాక్రాంతంపై దర్యాప్తు చేసినట్లు తెలిపింది. అయితే ఈ భూమిని వృద్ధులు, ఆనాథ గృహాల కోసం ప్రభుత్వం కేటాయించిందని ఈడీ ప్రకటించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్