కొరిశపాడు: ఆర్టీసీ బస్టాండ్ ను పరిశీలించిన మేనేజర్

57చూసినవారు
కొరిశపాడు: ఆర్టీసీ బస్టాండ్ ను పరిశీలించిన మేనేజర్
కొరిశపాడు మండలం మేదరమెట్లలోని ఆర్టీసీ డిపోను బుధవారం డిపో మేనేజర్ రామ్మోహన్ రావు పరిశీలించారు. ఆర్టీసీ బస్సులు సమయపాలనపై ఆయన అక్కడ ఉన్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్ ఆవరణం పరిశుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలని మేనేజర్ రామ్మోహన్ రావు సూచించారు. త్వరలోనే ఆర్టీసీ బస్టాండ్ చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తొలగిస్తామని ఆయన తెలియజేశారు.

సంబంధిత పోస్ట్