అదుపుతప్పి లారీ బోల్తా

57చూసినవారు
అద్దంకి మండలం కొంగపాడు డొంక వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాదు నుండి చెన్నై వెళుతున్న లారీ కొంగపాడు డొంక వద్దకు వచ్చేసరికి అదుపుతప్పి పక్కనే ఉన్న సైడ్ కాలువలోకి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న హైవే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్