జానీ మాస్టర్ అవార్డును ఆపడం మూర్ఖత్వమే: నటుడు

81చూసినవారు
జానీ మాస్టర్ అవార్డును ఆపడం మూర్ఖత్వమే: నటుడు
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు దక్కిన నేషనల్ అవార్డును తాత్కాలికంగా నిలిపివేయడాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఈ నిర్ణయాన్ని నటుడు, డైరెక్టర్ బండి సరోజ్ కుమార్ ఖండించారు. 'కేసు రుజువయ్యే వరకు జాతీయ అవార్డు ఇవ్వడం ఆపారు. మీరేమి పద్మభూషణ్, భారతరత్న ఇవ్వట్లేదు కదా. తన కొరియోగ్రఫీ టాలెంట్ కు, తన వ్యక్తిగత జీవితంతో సంబంధం ఏంటి? ఇది మూర్ఖత్వమే.. సారీ' అని Xలో ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్