టీడీపీ దాడులను వెంటనే ఆపాలి: మాజీ ఎమ్మెల్యే

51చూసినవారు
టీడీపీ శ్రేణులు చేస్తున్న దాడులు వెంటనే ఆపాలని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నరసరావుపేట మండలం యలమంద గ్రామంలో టీడీపీ వర్గీయులు చేసిన దాడిలో గాయపడిన సుబ్బారావును మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ. బీసీ కులస్తులపై జరుగుతున్న దాడులు అమానుషం అని అన్నారు. కేవలం గత ఎన్నికలలో వైసీపీ ఓటు వేశారని కారణంగా దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్