కృష్ణారావు రైతులకు విశేషమైన సేవలు అందించారు: ఏఐకేఎస్

56చూసినవారు
ఏపీ రైతు సంఘం రాష్ట్ర నాయకులు కృష్ణారావు విశేషమైన సేవలు అందించారని, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ. ప్రసాద్ అన్నారు. ఆదివారం గుంటూరు రైతు సంఘం కార్యాలయంలో ఆ సంఘం నాయకులు ఆయన వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణారావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ కృష్ణారావు శాసనమండలి సభ్యునిగా పనిచేస్తూ రైతులకు అనేక సేవలు అందించారన్నారు.

సంబంధిత పోస్ట్