టీడీపీ దుష్ప్రచారాలు ప్రజలు నమ్మరు: అంబటి రాంబాబు

51చూసినవారు
టీడీపీ దుష్ప్రచారాలు ప్రజలు నమ్మరు: అంబటి రాంబాబు
తిరులకు లడ్డూ అంశాన్ని తెరపైకి తెచ్చిన చంద్రబాబును భగవంతుడు క్షమించడని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో శుక్రవారం ఆయన మాట్లాడారు. చంద్రబాబు జగన్ పై ఉద్దేశపూర్వకంగానే కక్ష సాధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని ఆరోపిస్తూ వైసీపీపై చంద్రబాబు దుష్ప్రచారం చేశారని దుయ్య బట్టారు. మరోవైపు, అంబటి రాంబాబు ఆయన స్పీచ్ నవ్వులు పూయించారు.

సంబంధిత పోస్ట్