స్వర్ణాంధ్ర-2024 కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్

82చూసినవారు
స్వర్ణాంధ్ర-2024 కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో స్వర్ణాంధ్ర-2024 కార్యక్రమంపై విజన్ డాక్యుమెంట్ ప్రిపరేషన్ గురించి కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పి.అరుణ్ బాబు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర-2024లో తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు, సలహాలు అందించారు. జేసీ సూరజ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్