వరదలో చిక్కుకున్నవారిని కాపాడిన పోలీసులు

73చూసినవారు
పెదకూరపాడు మండల కేంద్రంలోని ఏసీ సమీపంలో వాగు ఉద్రిక్తంగా ప్రవహిస్తోంది. శనివారం సాయంత్రం 75 తాళ్లూరు వైపు నుంచి వస్తున్న కారు వరద ప్రవాహంలో చిక్కుకోవడంతో స్థానికంగా ఉన్న పోలీస్ సిబ్బంది వాహనాన్ని తాడుల సాయంతో బయటకు లాగారు. అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. సీఐ సురేశ్, ఎస్ఐలు బాలు నాయక్, రాంజీ నాయక్, పీసీలు రమేశ్, కరిముల్లా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్