తెనాలిలో గంజాయి స్వాధీనం

51చూసినవారు
తెనాలి మూడవ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు శనివారం చేశారు. డీఎస్పీ జనార్దన్ రావు విలేకరులతో మాట్లాడుతూ ముగ్గురిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి గంజాయి కొనుగోలు చేసి ప్యాకెట్లుగా విక్రయిస్తున్నారని అన్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 30వేలు విలువ చేసే కేజీన్నర గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు.

సంబంధిత పోస్ట్