భీమవరం మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు
జనసేన పార్టీలో చేరారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ క
ండువా కప్పుకున్నారు. పవన్ ఆశయాలు నచ్చి పార్టీలో చేరానని రామాంజనేయులు తెలిపారు. సమాజం కోసం పవన్ కళ్యాణ్ త్యాగం చేశారని అన్నారు. ఐదేళ్లుగా భీమవరం ప్రజలు నరకం అనుభవిస్తున్నారని అన్నారు. రామాంజనేయులు 2019 ఎన్నికల్లో
టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.