జనసేనలో చేరిన భీమవరం మాజీ ఎమ్మెల్యే

207808చూసినవారు
జనసేనలో చేరిన భీమవరం మాజీ ఎమ్మెల్యే
భీమవరం మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు జనసేన పార్టీలో చేరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. పవన్ ఆశయాలు నచ్చి పార్టీలో చేరానని రామాంజనేయులు తెలిపారు. సమాజం కోసం పవన్ కళ్యాణ్ త్యాగం చేశారని అన్నారు. ఐదేళ్లుగా భీమవరం ప్రజలు నరకం అనుభవిస్తున్నారని అన్నారు. రామాంజనేయులు 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

సంబంధిత పోస్ట్