పెరుగులో ఇవి కలుపుకుని తింటే మంచిది

585చూసినవారు
పెరుగులో ఇవి కలుపుకుని తింటే మంచిది
పెరుగు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. పెరుగు చాలా మంచిది అనే విషయం అందరికీ తెలిసిందే. పెరుగుతో దోసకాయ, ఆకుకూరలు, జీలకర్ర కలిపి తీసుకుంటే, జీర్ణక్రియ మెరుగవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అలాగే మలబద్ధకం కూడా తొలిగిపోతుందని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్