చిలకలూరిపేట సభకు భూమిపూజ

75చూసినవారు
చిలకలూరిపేట సభకు భూమిపూజ
పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద ఈ నెల 17న భారీ బహిరంగ సభ జరగనున్న సంగతి తెలిసిందే. టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడిగా నిర్వహిస్తున్న ఈ సభకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించిన భూమి పూజలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో పాటు మూడు పార్టీల నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్