వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక నేతలతో పాటు బూత్ స్థాయి కార్యకర్తలు పార్టీని వీడుతున్నారు. తాజాగా గిద్దలూరు నియోజకవర్గంలోని బేస్తవారిపేట మండలం జేసీ అగ్రహారంలో పునురు భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 200 మంది వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. టీడీపీ ఇన్ఛార్జ్ అశోక్ రెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.