వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలోకి కీలక నేత

58చూసినవారు
వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలోకి కీలక నేత
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. శ్రీశైలం దేవస్థానం చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి టీడీపీలో చేరారు. బుధవారం చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీలో తనకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని భావించిన చక్రపాణి రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్