BREAKING: సీఎం జగన్ కీలక ప్రకటన

51చూసినవారు
BREAKING: సీఎం జగన్ కీలక ప్రకటన
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజలకు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వరన్న ప్రచారంపై సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. ‘రిజిస్ట్రేషన్ తర్వాత ఒరిజినల్ సర్టిఫికెట్లే ఇస్తాం. జిరాక్స్‌లే ఇస్తారనేది తప్పుడు ప్రచారం. ఇప్పటికీ 9 లక్షల మందికి రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. వారందరికీ ఒరిజినల్ సర్టిఫికెట్లు అందిస్తాం. కానీ చంద్రబాబు ఏదో జరిగిపోతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.’ అని సీఎం జగన్ మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్