AP: చూడాలని లేనప్పుడు ఎలాంటి అభివృద్ధి కనిపించదని ప్రతిపక్షాలపై సీఎం జగన్ ఫైర్ అయ్యారు. "రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 3 ఇండస్ట్రియల్ కారిడార్ పనులను పరుగులు పెట్టిస్తున్నాం. EODBలో రాష్ట్రాన్ని నంబర్ వన్ స్థానంలో ఉంచాం. సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్లు పెట్టాం. ఇదంతా అభివృద్ధి కాదా?" అని సీఎం ప్రశ్నించారు.