నిజాం సైన్యం ఆకృత్యాలు..

73చూసినవారు
నిజాం సైన్యం ఆకృత్యాలు..
పరకాల తాలూకాలో 100 మంది ఉద్యమకారులను చెట్టుకు కట్టేసి కాల్చిచంపిన సంఘటన ‘జలియన్ వాలాబాగ్’ను తలపిస్తుంది. పెరుమాండ్ల సంకీసలో పన్నులు కట్టని 21 మంది రైతులను కాల్చి చంపినారు. నిజాం రజాకార్లను 3 సార్లు ఉరికించిన బైరాన్‌పల్లి వాసులను ఇక్బాల్ ఖాన్ ఆధ్వర్యంలో 92 మందిని, కూటిగల్లలో గ్రామంలో 25 మంది పోరాట యోధులను కాల్చి చంపారు. వారి శవాలను బావిలో పడేశారు. 4 వేల మందికిపైగా కమ్యూనిస్టులు, రైతు గెరిల్లాలు అమరులైనారు. మహిళలు తమ మాన, ప్రాణాలను కోల్పోయారు.

సంబంధిత పోస్ట్