బీజేపీ 370 సీట్లు గెలుస్తుంది: నిర్మలా సీతారామన్

70చూసినవారు
బీజేపీ 370 సీట్లు గెలుస్తుంది: నిర్మలా సీతారామన్
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు గెలుస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. సోమవారం విశాఖలో వికసిత్ భారత్ విద్యార్థులతో గీతం వర్సిటీలో ఇష్టాగోష్టి నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ‘లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు గెలుస్తుంది. ఎన్డీయే పక్షాలతో కలిసి 400 సీట్లు గెలుస్తాం. స్థిర నిర్ణయాల అమలుకు ఈ సంఖ్య దోహదపడుతుంది.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్