వైద్యం కోసం వచ్చి డాక్టర్లను కిరాతకంగా నరికి చంపిన దుండగులు

64చూసినవారు
వైద్యం కోసం వచ్చి డాక్టర్లను కిరాతకంగా నరికి చంపిన దుండగులు
చెన్నైలోని తిరువళ్లూరులో దారుణం జరిగింది. వైద్యం కోసం వచ్చిన దుండగులు డాక్టర్లను కిరాతకంగా హత్య చేశారు. వివరాల ప్రకారం.. తిరువళ్లూరుకు చెందిన నాయర్ ఆయుర్వేద డాక్టర్ కాగా, ప్రసన్న కుమారి రిటైర్డ్ మెడికల్ ప్రొఫెసర్. ఆదివారం గుర్తు తెలియని దండగులు వైద్యం కోసం నాయర్ వద్దకు వచ్చారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఏం జరిగిందో తెలియరాలేదు. కానీ దుండగులు డాక్టర్లిద్దని దారుణంగా నరికి చంపారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్