ఏపీలో మండుతున్న ఎండలు

70చూసినవారు
ఏపీలో మండుతున్న ఎండలు
ఏపీలో మండుటెండలతో పాటు తీవ్రమైన వడగాల్పులు వీస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్నిచోట్ల దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధికంగా వైఎస్సార్ కడప జిల్లా వేమనపురంలో 42.5 డిగ్రీలు, అలాగే, పల్నాడు జిల్లా దుర్గిలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఎన్టీఆర్, కాకినాడ, మన్యం జిల్లాల్లో వడగాల్పులు వీస్తున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్