BREAKING: పెన్షన్ కోసం వెళ్లి వృద్ధురాలు మృతి

194396చూసినవారు
BREAKING: పెన్షన్ కోసం వెళ్లి వృద్ధురాలు మృతి
కృష్ణా జిల్లా గంగూరులో విషాదం చోటు చేసుకుంది. ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోంది. అయితే పెన్షన్ కోసం వెళ్లిన ఓ వృద్ధురాలికి వడదెబ్బ తగిలి ప్రాణాలు కోల్పోయింది. గంగూరుకు చెందిన వజ్రమ్మ (80) ఉదయం పెన్షన్ కోసం సచివాలయానికి వెళ్లింది. వడదెబ్బతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. అలాగే అమలాపురం జిల్లా పేరూరులో ఓ వృద్ధుడు స్పృహ తప్పి పడిపోయాడు.

సంబంధిత పోస్ట్