రేపు ఖాతాల్లోకి నగదు జమ

553చూసినవారు
రేపు ఖాతాల్లోకి నగదు జమ
సీఎం జగన్‌మోహన్ రెడ్డి రేపు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కర్నూలు ఓర్వకల్లులో నేషనల్ లా యూనివర్సిటీ భూమి పూజలో పాల్గొంటారు. అనంతరం బనగానపల్లిలో నిర్వహించే బహిరంగ సభకు హాజరై, లబ్ధిదారుల ఖాతాల్లో ఈబీసీ నేస్తం నిధులు జమ చేయనున్నారు. అనంతరం తిరిగి సాయంత్రం తాడేపల్లికి చేరుకుంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్