ఈ సారి ముందుగానే స్కూల్ విద్యార్థులకు ఉచితంగా కిట్లు

51చూసినవారు
ఈ సారి ముందుగానే స్కూల్ విద్యార్థులకు ఉచితంగా కిట్లు
ఏపీ ప్రభుత్వం విద్యాశాఖలో ప్రక్షాళన మొదలుపెట్టింది. ఈ మేరకు స్కూళ్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థుల స్కూల్ యూనిఫామ్.. వచ్చే విద్యా ఏడాది నుంచి మారనుంది. ఈ మేరకు యూనిఫామ్ రంగు మారనుంది. అలాగే బ్యాగ్, బెల్టు ఇతర వస్తువుల నాణ్యతను పెంచాలని నిర్ణయించింది. ఈసారి ముందుగానే టెండర్లు పిలిచి.. వచ్చే ఏడాది జూన్ రెండోవారం నాటికి సిద్ధం చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్