నేడు గుజరాత్‌కు సీఎం చంద్రబాబు

79చూసినవారు
నేడు గుజరాత్‌కు సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు సోమవారం గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో పర్యటించనున్నారు. రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్-2024లో పాల్గొని ప్రసంగించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, మానవ వనరుల గురించి జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులకు వివరించనున్నారు. ఈ సదస్సును ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. అయితే ప్రధాని మోడీతో కూడా సీఎం చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్