కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు

3006చూసినవారు
కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. పెండింగ్ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి.. పూర్తిస్థాయి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారట. ఈ మేరకు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న 16 అసెంబ్లీ స్థానాలపై కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మరో రెండు రోజుల్లో ఎంపీ అభ్యర్థుల్ని కూడా ప్రకటించనున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్