ప్రపంచ దోమల దినోత్సవం పై అవగాహన కార్యక్రమం

51చూసినవారు
మంగళవారం ప్రపంచ దోమల దినోత్సవ సందర్బంగా చిత్తూరు పట్టణము, సంజయ్ గాంధీ నగర్ కాలనీ లోని ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ (బాలికలు) ప్రాంగణము నందు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఓ. ప్రభావతి దేవి ఆధ్వర్యంలో ప్రపంచ దోమల దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. మలేరియా వ్యాధి పట్ల ప్రజల భాగస్వామ్యం, తీసుకోవలసిన జాగ్రత్తలు ప్రజలను అప్రమతం చేయడం యొక్క ముఖ్య ఉద్దేశంతో అని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్