ఎంపీ దగ్గుమళ్ల సేవలు సమాజానికి ఎంతో అవసరం: ఐటిజీవోఏ

65చూసినవారు
ఎంపీ దగ్గుమళ్ల సేవలు సమాజానికి ఎంతో అవసరం: ఐటిజీవోఏ
కర్ణాటక, గోవా యూనిట్ ఆధ్వర్యంలో ఇన్కమ్ టాక్స్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వారు శుక్రవారం గోవాలో ఏర్పాటు చేసిన సమావేశానికి చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు హాజరయ్యారు. కర్ణాటక, గోవా యూనిట్ కి సంబంధించిన ఐటిజీవోఏ వారు ఎంపీకి దుశ్శాలువ, మొమెంటో అందించి ఘనంగా సత్కరించారు. ఐ. ఆర్ఎ. స్ అధికారిగా దేశానికి అందించిన ఆయన సేవలు హర్షనీయమన్నారు. టీడీపీ ఎంపీగా 2. 20 లక్షల ఓట్లతో గెలుపొందారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్