అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్న లారీని సీజ్

57చూసినవారు
అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్న లారీని ఎస్ఆర్ పురం మండలం ఎస్ఐ ఆల్ఫ్రెడ్ మెరుపు దాడి చేసి సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 49 కొత్తపల్లి మిట్ట వద్ద ఆక్రమంగా గ్రానైట్ తరలిస్తున్నారని సమాచారం మేరకు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి లారీని సీజ్ చేయడం జరిగిందని ఆదివారం తెలిపారు.

సంబంధిత పోస్ట్