తెలుగుదేశం పార్టీని గెలిపించండి: రెడ్డివారి చక్రపాణి రెడ్డి

581చూసినవారు
నిండ్ర మండలం ఎలకాటూరు దళితవాడలో గురువారం నగరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భాను ప్రకాష్, రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రెడ్డివారి చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ సోమవారం జరిగే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్