నాలుగు రోజులపాటు కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన

77చూసినవారు
కుప్పం నియోజకవర్గంలో సీఎం సతీమణి నారా భువనేశ్వరి నాలుగు రోజుల పాటు పర్యటించునున్నట్లు శుక్రవారం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ స్పష్టం చేశారు. 23, 24, 25, 26 వ తేదీలలో నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశాలలో భువనేశ్వరి పాల్గోనున్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో టీడీపీకి అత్యధిక మెజారిటీ వచ్చిన కంచిబందార్లపల్లి, పైపాళ్యం గ్రామాలను భువనేశ్వరి దత్తత తీసుకుని అభివృద్ధి చేయనున్నారు.

సంబంధిత పోస్ట్