పుత్తూరులో జిల్లా స్థాయి ఆత్మీయ సమావేశం

61చూసినవారు
పుత్తూరులో జిల్లా స్థాయి ఆత్మీయ సమావేశం
గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగుల తిరుపతి జిల్లా స్థాయి ఆత్మీయ సమావేశం స్థానిక అంబేద్కర్ ట్రస్టు భవన్, పుత్తూరులో ఆగస్టు 5 న సాయంత్రం 5 గంటలకు నిర్వహించబడుతుంది. ఈ సమావేశంకు ముఖ్య అతిథిగా నగరి ఎంఎల్ఏ భాను ప్రకాష్ హాజరవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు, సంఘాలకు అతీతంగా తరలి వచ్చి జయప్రదం చేయాలని ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు కోరారు.

సంబంధిత పోస్ట్