డ్రైవర్ అజాగ్రత్త వల్లే బస్సు ప్రమాదం: సీఐ

62చూసినవారు
అతివేగం, నిద్రమత్తులో నడపడంతో పర్యటనకు వెళుతున్న బస్సు రహదారి పక్కన ఉన్న స్తంభాన్ని ఢీ కొని బోల్తా పడిందని గంగవరం సీఐ కృష్ణమోహన్ ఆదివారం తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఇలా జరిగిందని తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. డ్రైవర్ పై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్