చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలలో సోమవారం భక్తిశ్రద్ధలతో భక్తి పండుగ వేడుకలను ముస్లిం సోదరులు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వారు పట్టణం, గ్రామ సమీపంలోని ఈద్గా దగ్గరకు ర్యాలీగా వెళ్లి సామూహిక ప్రార్ధనలు చేశారు. అనంతరం మత గురువులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడిచి పేదలకు దానధర్మాలు చేయాలని తెలిపారు.