కాణిపాకం ఆలయంలో భక్తుల రద్దీ

60చూసినవారు
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి స్వామి దర్శనార్థం వేలాదిగా భక్తులు ఆలయానికి విచ్చేశారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో క్యూ లైన్లు అన్ని నిండిపోయాయి. భక్తులకు ఇబ్బంది లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.

ట్యాగ్స్ :