స్వామివారి సేవలో మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి

60చూసినవారు
స్వామివారి సేవలో మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజేంద్ర కుమార్ సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దర్శన అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, సూపరింటెండెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రమేష్, చిత్తూరు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :