అసెంబ్లీకి ఎందుకు రావట్లేదో అడగాలి: స్పీకర్

52చూసినవారు
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడారు. వైసీపీ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు అన్న విలేకరుల ప్రశ్నకు స్పీకర్ మాట్లాడుతూ. ఎందుకు రావట్లేదో వారికి ఓటు వేసిన ప్రజలు అడగాలని చెప్పారు. ప్రతిపక్ష హోదా గురించి అడగగా. చట్టం తన పని తాను చేసుకుని వెళుతుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్