లోకల్ వార్తకు స్పందించిన అధికారులు

52చూసినవారు
లోకల్ యాప్ లో ప్రచురితమైన వార్తకు గంటల వ్యవధిలోనే అధికారులు స్పందించారు. వివరాల్లోకి వెళితే శనివారం లోకల్ యాప్ లో " కలకలం రేపుతున్న ప్రభుత్వ ఫైళ్ళ కాల్చివేత అనే శీర్షికను ప్రచురించారు. దీనితో సంఘటన స్థలాన్నికి ఎస్సై సుబ్బారెడ్డి, ఎంపీడీవో వెంగమునిరెడ్డి చే రుకుని అక్కడి ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సంఘటనపై అన్ని కొనాలలో విచారించి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్