చల్లా బాబుకు మంగళహారతులు పట్టిన మహిళలు

1098చూసినవారు
పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎన్ డి ఏ ఉమ్మడి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్ల రామచంద్ర రెడ్డి కి గ్రామాలలోని ప్రజలు ఘనస్వాగతం పలుకుగా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు జై తెలుగుదేశం, జై చల్లా బాబు అంటూ నినాదాలు చేశారు. రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చల్లా బాబు కోరారు.