చిత్తూరు: దుకాణాన్ని కూల్చివేసిన మున్సిపల్ అధికారులు

79చూసినవారు
జిల్లా కేంద్రం చిత్తూరులోని స్థానిక చర్చి వీధిలో ఓ గుమ్మడికాయలు, కొబ్బరికాయల దుకాణాన్ని ఆదివారం తెల్లవారుజామున మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ఈ స్థలం కటారి కుటుంబ సభ్యులది కావడంతో వారు అక్కడికి చేరుకుని మాకు ఎటువంటి నోటీసులు లేకుండా కోర్టు వ్యవహారంలో ఉన్న ఈ స్థలాన్ని ఎలా కూల్చివేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్