ఇద్దరు గంజాయి విక్రేతలు అరెస్ట్

83చూసినవారు
చిత్తూరు నగరంలోని బండపల్లికి వెళ్లే దారిలో అక్రమ గంజాయి విక్రయిస్తున్న మదన్, మనోజ్ లను అరెస్ట్ చేసి 3 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి ఆదివారం తెలిపారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. రూ. 75 వేల గంజాయి స్వాధీనం చేసుకున్నామని, లోతుగా విచారణ చేపట్టామన్నారు.

సంబంధిత పోస్ట్