అన్నమయ్య జిల్లా దిగువతొట్లివారిపల్లెలో విషాదం
అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం దిగువతొట్లివారిపల్లెలో శనివారం పెను విషాదం చోటు చేసుకుంది. వివాహమైన మూడో రోజే నవవధువు మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఆస్పత్రికి తీసుకెళ్లేసరికి నవవధువు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.