రేపు చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ సభ (వీడియో)

68చూసినవారు
AP: కాకినాడ జిల్లాలోని పిఠాపురంలోని చిత్రాడ గ్రామంలో శుక్రవారం జరగనున్న జనసేన 12వ ఆవిర్భవ సభకు సర్వం సిద్ధమైంది. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్​తో పాటు పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, అభిమానులు లక్షల సంఖ్యలో తరలివచ్చేలా జాతీయ రహదారి పక్కనే 50 ఎకరాలలో ఈ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. 250 మంది వరకు కూర్చునేలా వేదిక సిద్ధం చేశారు.1500 మందికి పైగా పోలీసులు బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్