కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు
ఎన్టీఆర్ కాలనీలో టిడిపి కార్యకర్త వడివేలు మృతి చెందడంతో నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం తెలుగుదేశం పార్టీ తరఫున మంగళవారం వారి కుటుంబానికి టిడిపి నాయకులు ఆర్థిక సాహాయంగా పదివేల రూపాయలు అందించామని నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జ్ రవి, యూనిట్ ఇంఛార్జి మాణిక్యం, వార్డు పార్టీ అధ్యక్షులు ఇర్ఫాన్, టిడిపి నాయకులు కమల్, మతీన్ పాల్గొన్నారు.