కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా: షర్మిల

1063చూసినవారు
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తామని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలలు కన్నా లక్ష ఎకరాల సాగు, తాగు నీటిని హంద్రీనీవా ద్వారా అందిస్తామని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలరెడ్డి అన్నారు. మదనపల్లె కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్టి మల్లెల పవన్ కుమార్ రెడ్డిని ఆశీర్వదించాలన్నారు. ఏపీ న్యాయయాత్రలో భాగంగా బెంగుళూరు బస్టాండులో మాట్లాడారు. రాష్ట్రాన్ని 10ఏళ్లుగా బాబు, జగన్ మోసం చేసారన్నారు.

సంబంధిత పోస్ట్